జాతీయ వార్తలు

వచ్చే కేంద్ర కేబినెట్‌ భేటీలో... ఏపీ ప్యాకేజీకి ఆమోదముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వచ్చే కేంద్ర కేబినెట్‌ భేటీలో ఏపీ ప్యాకేజీకి ఆమోదముద్రతో పాటు చట్టబద్ధత కల్పిస్తామని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. అపెక్స్‌ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాతో పదేళ్లలో వచ్చే సాయం ఏపీకి రెండేళ్లలోనే వచ్చేలా చర్యలు తీసుకుంటామని జైట్లీ హామీ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువగా ఏపీకి ఆర్థికసాయం అందజేస్తామన్నారు. ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని, జర్మనీ బుల్లెట్‌ రైలు ఏపీకి వచ్చేలా కృషిచేస్తామని భరోసా ఇచ్చారు.