జాతీయ వార్తలు
అమీర్ఖాన్ వ్యాఖ్యలు దారుణం : కేంద్ర మంత్రి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 November 2015
న్యూఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో అసహనం పెరిగిందని బాలీవుడ్ నటుడు అమీర్ఖాన్ వ్యాఖ్యానించడం చాలా దారుణమని కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మేం అధికారంలోకి వచ్చాక మత ఘర్షణలు తగ్గాయని అన్నారు. 2013తో పోలిస్తే.. ఆ సంఖ్య బాగా తగ్గిందని కిరణ్ రిజుజు పేర్కొన్నారు.