జాతీయ వార్తలు
ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానం గల్లంతు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 July 2016
చెన్నై: శుక్రవారం ఉదయం తాంబరం నుంచి పోర్టుబ్లెయిర్కు బయలుదేరిన ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన విమానం గల్లంతయ్యింది. ఉదయం 8.12 గంటల సమయంలో రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. 29 మంది సిబ్బందితో బయలుదేరిన ఏఎన్-32 విమానం ఆచూకీ తెలుసుకునేందుకు ఎయిర్ఫోర్స్తో పాటు తీర రక్షక, నౌకాదళాల బృందాలు గాలిస్తున్నాయి. విమానం బంగాళాఖాతంలో కూలిపోయిందా? దారి మళ్లిందా ? అన్న కోణంలో వైమానిక దళ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.