తెలంగాణ
కొడుకు మృతితో ప్రాణాలు వదిలిన తల్లి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 January 2016
కరీంనగర్: కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఓ తల్లి మృతి చెందిన సంఘటన జమ్మికుంట మండలం ఇల్లంతకుంటలో గురువారం జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మరణించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగానే తట్టుకోలేక తల్లి నాగమ్మ (70) భోరున విలపిస్తూ ప్రాణాలు విడిచింది. తల్లీ కొడుకుల మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.