ఆంధ్రప్రదేశ్‌

రెండు ట్రిపుల్ ఐటిలు అడ్మిషన్లకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎపిలో కొత్తగా మంజూరైన శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటిల్లో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని, ఈనెల 31న మెరిట్ లిస్టు పెడతామని మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఈ రెండు ట్రిపుల్ ఐటిలను ఈ ఏడాదికి నూజివీడు, ఇడుపులపాయ క్యాంపస్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ రెండు సంస్థల్లో ఆంధ్ర ప్రాంతానికి 1230 సీట్లు, రాయలసీమకు 770 సీట్లు కేటాయిస్తున్నామన్నారు. స్థలసేకరణ, భవన నిర్మాణాలను త్వరలోనే పూర్తిచేసి వీటిని శ్రీకాకుళం, ఒంగోలులో వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో అనంతపురంలో మరో ట్రిపుల్ ఐటిని ప్రారంభిస్తామన్నారు.