ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం అండతో కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 June 2016
విజయవాడ: ప్రభుత్వం ఇస్తున్న అండదండలతో ఎపిలో కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ ఆరోపించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను నియంత్రించే నాథుడే లేడన్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు కారకుడని అన్నారు. విద్యారంగ సమస్యలపై తమ పార్టీ విద్యార్థుల మద్దతుతో ఉద్యమం చేపడుతుందన్నారు.