ఆంధ్రప్రదేశ్
బ్రాండిక్స్ కార్మికులకు వేతనాలు పెంచాలి:జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 4 May 2016
విశాఖ: బ్రాండిక్స్ కార్మికులకు కనీస వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతుగా ఆయన బుధవారం బ్రాండిక్స్ వద్ద మాట్లాడుతూ, నెలరోజుల్లోగా వేతనాలు పెంచకుంటే తాను నిరవధిక దీక్ష చేస్తానన్నారు. సిఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇక్కడి కార్మికులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు.