ఆంధ్రప్రదేశ్
టీడీపీ నుంచి వంశీ సస్పెన్షన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 November 2019
విజయవాడ: టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అలాగే షోకాజ్ నోటీసు ద్వారా వివరణ కూడా తీసుకోనున్నారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, సీఎం జగన్కు మద్దతు ఇస్తున్నానని వెల్లడించారు. అలాగే టీడీపీ నేత రాజేంద్రప్రసాద్పై ఆయన పరుష పదజాలంతో మాట్లాడారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్పై కూడా ఆయన ఘాటైన విమర్శలు చేశారు.