ఆంధ్రప్రదేశ్‌

లారీని ఢీకొన్న కారు: నలుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: విజయవాడ వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించిన ఘటన టంగుటూరు టోల్‌గేట్ వద్ద గురువారం ఉదయం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురూ ప్రాణాలు కోల్పోయారని, మృతులు తమిళనాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు.