ఆంధ్రప్రదేశ్
సిఆర్డిఎ అధికారులతో చంద్రబాబు చర్చలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 April 2016
విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు బుధవారం ఇక్కడ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్డిఎ) అధికారులతో సమావేశమయ్యారు. రాజధానిలో చేపట్టే రోడ్లు, వంతెనలు, ఫ్లయ్ ఓవర్ల నిర్మాణాలకు ఈ సందర్భంగా ఆమోదం తెలిపారు. తొలివిడతగా 250 కోట్లతో 18కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. అంతకుముందు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులతో సిఆర్డిఎ అధికారులు సమావేశమై, వారికి ఇచ్చే ప్రత్యామ్నాయ స్థలాల గురించి అవగాహన కల్పించారు.