ఆంధ్రప్రదేశ్
ప్రజల కోసమే పార్టీ మారుతున్నా: సునీల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 April 2016
నెల్లూరు: రెండేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల కోసం ఏమీ చేయలేకపోయానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకే తాను ఉగాది రోజున టిడిపిలో చేరుతున్నానని గూడూరు వైకాపా ఎమ్మెల్యే సునీల్ బుధవారం తెలిపారు. టిడిపిలో చేరాక త్వరలోనే బహిరంగ సభ నిర్వహించి తన మనోభావాలను ప్రజలకు వివరిస్తానన్నారు. గూడూరు నియోజకవర్గంలో ప్రగతి పనులకు పదికోట్ల రూపాయలు కేటాయిస్తానని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు.