ఆంధ్రప్రదేశ్
కోటిపల్లిలో కాంగ్రెస్ మానవహారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 6 April 2016
కాకినాడ: కేంద్ర ప్రభుత్వం ఇకనైనా అప్రజాస్వామిక విధానాలకు స్వస్తి పలకాలని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఎంపి కేవీపీ రామచంద్రరావు అన్నారు. కోటిపల్లి బస్టాండ్ వద్ద బుధవారం కాంగ్రెస్ కార్యకర్తలు మానవహారం నిర్మించిన సందర్భంగా వారు మాట్లాడారు. అరుణాచల్ ప్రదేవ్, ఉత్తరాఖండ్లో ప్రభుత్వాలను కూల్చివేసి రాష్టప్రతి పాలన విధించడం అన్యాయమన్నారు. కాగా, ఎపిలో అధికార టిడిపి సంతలో పశువులను కొన్నట్లు విపక్ష ఎమ్మెల్యేలను కొంటోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.