ఆంధ్రప్రదేశ్
బ్యాంకు వద్ద రూ. 53వేలు అపహరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 April 2016
గుంటూరు: గుంటూరు జిల్లా కొరిటెపాడు ఆంధ్రాబ్యాంకు శాఖ వద్ద సోమవారం ఓ మహిళ దృష్టి మరల్చి 53 వేల రూపాయలను దొంగలు తస్కరించారు. బ్యాంకు నుంచి నగదు విత్ డ్రా చేసుకుని ఆమె బయటకు రాగా దొంగలు ఈపనికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.