ఆంధ్రప్రదేశ్
ఏడాదిలోగా చంద్రబాబును దింపేస్తాం: చింతా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 April 2016
తిరుపతి: ఎపిలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏడాదిలోగా గద్దె దింపుతామని కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, బిజెపి, టిడిపిలకు వ్యతిరేకంగా పోరాడేందుకు అససరమైతే పవన్ కల్యాణ్, జగన్ల నుంచి సహకారం తీసుకుంటామన్నారు.