ఆంధ్రప్రదేశ్
ఎవరినీ ఉపేక్షించం: ఎపి హోం మంత్రి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 4 April 2016
మచిలీపట్నం: ఇక్కడి నిజాంపేటలో దివంగత కాపు నాయకుడు వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తిలేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని అణచివేస్తామని ఎపి హోం మంత్రి ఎన్.చినరాజప్ప అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ రంగా విగ్రహం విధ్వంసానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. దోషులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు.