ఆంధ్రప్రదేశ్
బందరులో ఉద్రిక్తతపై హోం మంత్రి ఆరా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 4 April 2016
విజయవాడ: దివంగత కాపు నాయకుడు వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పరిస్థితి చేయిదాటిపోకుండా వ్యవహరించాలని ఎపి సిఎం చంద్రబాబు ఆదేశించడంతో రాష్ట్ర హోం మంత్రి చినరాజప్ప మచిలీపట్నం చేరుకున్నారు. విజయనగరం జిల్లా పర్యటనను రద్దు చేసుకుని ఆయన బందరులో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. శాంత్రి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.