ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం స్వాధీనం: 8మంది కూలీల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: ఎర్రావారిపాలెం మండలం తూర్పుగుట్టపల్లి వద్ద సోమవారం పోలీసులు ఆకస్మికంగా దాడులు చేసి 24 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న 8 మంది కూలీలను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు.