తెలంగాణ
కాంట్రాక్టుల బండారం బయటపెడతాం: మధుయాష్కీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 April 2016
హైదరాబాద్: ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఆంధ్రా కాంట్రాక్టర్లకు పట్టం కడుతూ తెలంగాణ పాలకులు అక్రమాలకు పాల్పడుతున్నారని , ఈ బండారాన్ని త్వరలోనే బయటపెడతానని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ముస్లిం రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ సంతకాల ఉద్యమం చేపట్టగా తెరాస నేతల్లో వణుకు పుడుతోందన్నారు. మంత్రి కెటిఆర్ సరిగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయలేకపోవడంతో కెసిఆర్ ముక్కును నేలకురాసుకోవాల్సిన పరిస్థితి తప్పదన్నారు.