ఆంధ్రప్రదేశ్
అధిక ధరకు ఇసుక అమ్మితే చర్యలు : యనమల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 31 December 2015
విజయవాడ : క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.550లుగా నిర్ణయించామని, అధిక ధరలకు ఇసుక అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఆయన గురువారంనాడు ఇసుక విధానంపై కేబినేట్ సబ్కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ఏడాదికొకసారి ఇసుక రీచ్ల వారీగా వేలం నిర్వహిస్తామని వెల్లడించారు.