తెలంగాణ

బాలాలయంలో విగ్రహాల ప్రతిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్గొండ: యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి పరుస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం గర్భగుడిని మూసివేశారు. త్రిదండి చినజీయర్ స్వామి నేతృత్వంలో భక్తుల దర్శనార్థం విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠించారు. నరసింహస్వామి కవచ మూర్తులతో పాటు ఆండాళ్ అమ్మవారు, ఆళ్వార్ స్వామి, క్షేత్రపాలకుల విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠించి హోమం జరిపారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.