ఆంధ్రప్రదేశ్‌

భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తకూడదు : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నీటి సంక్షోభం దుష్పలితాలకు ఉదాహరణే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ఘర్షణలని, ఏపీలో భావితరాలకు నీటి సంక్షోభం తలెత్తకూడదని నీరు-ప్రగతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నీరు-ప్రగతిపై అధికారులతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన భూగర్భజలాల పెంపు, చెరువుల పునరుద్ధరణలో లక్షమంది ఇంజనీరింగ్ విద్యార్ధుల సేవలు వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. 55 నియోజక వర్గాలను బహిరంగ విసర్జనలేని వాటిగా ప్రకటిస్తామన్నారు.