ఆంధ్రప్రదేశ్‌

ధవళేశ్వరం నుంచి సాగునీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి: ఖరీఫ్‌లో 8.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ధవళేశ్వరం ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ చెప్పారు. ఖరీఫ్‌కు సాగునీటిని అధికారులు విడుదల చేశారు. అంతకు ముందు ధవళేశ్వరం బ్యారేజ్‌ దగ్గర ఇరిగేషన్‌ అధికారులు పూజలు చేశారు.