ఆంధ్రప్రదేశ్‌

స్థల వివాదంలో 9 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: రెండు కుటుంబాల మధ్య స్థల వివాదం ఘర్షణగా మారడంతో 9 మంది గాయపడిన సంఘటన బల్లికురవ మండలం వల్లపల్లిలో శుక్రవారం జరిగింది. రెండు కుటుంబాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అద్దంకి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.