ఆంధ్రప్రదేశ్‌

సిట్ విచారణకు హాజరైన మల్లాది విష్ణు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొద్దిరోజుల అజ్ఞాతం అనంతరం బుధవారం ఉదయం సిట్ (ప్రత్యేక విచారణ బృందం) ఎదుట హాజరయ్యారు. విజయవాడలోని స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో కల్తీ మద్యం కారణంగా ఇటీవల ఐదుగురు మృత్యువాత పడిన కేసులో విష్ణు నిందితుడు. ముందస్తు బెయిల్‌కు కోర్టు నిరాకరించడంతో ఆయన ఈ రోజు విచారణకు హాజరయ్యారు.