ఆంధ్రప్రదేశ్
విష్ణును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు : రఘువీరా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 8 December 2015
విజయవాడ : స్వర్ణభారత్ కల్తీ మద్యం ఘటనతో మల్లాది విష్ణుకు సంబంధం లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా తేల్చిచెప్పారు. మల్లాది విష్ణును కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, మృతుల కుటుంబాలకు మద్యం కంపెనీల నుండి నష్టపరిహారం అందించేలా చట్టం తీసుకరావాలని సూచించారు.