ఆంధ్రప్రదేశ్‌

రాజధాని నిర్మాణానికి రైటైర్డ్ టీచర్ విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తన వంతు సాయంగా రిటైర్డ్ ఉపాధ్యాయిని మాదల ఝాన్సీలక్ష్మి రెండు లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఈమేరకు ఆమె గురువారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబుకు చెక్కును అందజేశారు.