ఆంధ్రప్రదేశ్
లారీని ఢీకొన్న వ్యాన్: ముగ్గురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 May 2016
శ్రీకాకుళం: రోడ్డుపై ఆగిఉన్న లారీని ఓ వ్యాన్ ఢీకొనడంతో ముగ్గురు మరణించిన దుర్ఘటన శనివారం సోంపేట మండలం లక్కవరం వద్ద జరిగింది. విజయనగరం జిల్లా చింతలపల్లి నుంచి మామిడిపండ్ల లోడుతో ఒడిశాలోని బరంపురం వెళుతున్న వ్యాన్ రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని ఢీకొంది. దీంతో మామిడిపండ్ల వ్యాపారి రాముతో పాటు వ్యాన్ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.