తెలంగాణ

అందరి ప్రోత్సాహంతో పతకం సాధించా: సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తొలిసారిగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న తాను పతకం సాధిస్తానని అనుకోలేదని, అయితే దేశ ప్రజలందరి ప్రోత్సాహం, ఆశీర్వాద బలంతో తాను ఇంతటి ఘనతను సాధించగలిగానని బ్యాడ్మింటర్ క్రీడాకారిణి పివి సింధు ఎంతో భావోద్వేగంతో తెలిపింది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన అనంతరం సోమవారం నగరానికి చేరుకున్న ఆమెను తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా సత్కరించింది. తన కోచ్ గోపీచంద్, తల్లిదండ్రులు, క్రీడాభిమానుల నమ్మకం వమ్ము కాకుండా పతకాన్ని సాధించానని, ఇదే ప్రోత్సాహంతో భవిష్యత్‌లో మరిన్ని పతకాలను గెలుచుకుంటానని ఆమె తెలిపింది. తన గెలుపును ఆకాంక్షించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది.