తెలంగాణ

పాలేరులో తెరాస అధికార దుర్వినియోగం:ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: పాలేరు ఉపఎన్నికలో గెలుపుకోసం సాక్షాత్తూ సిఎం కెసిఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మంత్రులను ప్రచారానికి పంపుతున్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఇక్కడ మీడియాతో చెప్పారు. ప్రజాబలంతో పాటు రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి ఉన్న ఆదరణతో పాలేరులో తమ అభ్యర్థి సుచరిత గెలవడం ఖాయమన్నారు.