ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడకు ఉండవల్లి పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మంగళవారం ఉదయం కిర్లంపూడి వెళ్లి కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభంను కలిశారు. ఇటీవల ముద్రగడ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ముద్రగడ కుటుంబ సభ్యులను కూడా ఉండవల్లి పరామర్శించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు.