తెలంగాణ

కరవుసాయం కోసం సిపిఐ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్న రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం నాడు పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కరవు మండలాలను తక్షణం ప్రకటించాలని, అన్ని విధాలా ఆదుకోవాలని రైతులు నినాదాలు చేశారు. ఎప్పుడూ ఎన్నికలపై తప్ప రైతు సంక్షేమాన్ని సిఎం కెసిఆర్ పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.