ఆంధ్రప్రదేశ్‌

తుని ఘటనలో నలుగురికి బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తుని వద్ద కాపుగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసకాండలో పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులకు బెయిల్ మంజూరైంది. పిఠాపురంలోని అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గాయత్రి శుక్రవారం నాడు వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.