ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారికి బంగారు శంఖు బహుకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల : ఓ అజ్ఞాత భక్తుడు బంగారు శంఖును తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి బహుకరించాడు. ఆదివారం శ్రీవారి హుండీలో ఈ శంఖు లభ్యమైంది. దీని విలువ దాదాపు రూ. 50 లక్షలు ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.