తెలంగాణ

110 సంవత్సరాల వృద్ధుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, మార్చి 31: నల్లగొండ జిల్లా గుండాల మండల కేంద్రంలో ఫిలిపోజు కొండయ్య (110)నే శతాధిక వృద్ధుడు గుఠువారం మృతిచెండారు. కొండయ్య మృతదేహంపై కమ్యూనిస్టు నాయకులు ఎర్ర కండువాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి కొండయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కుసుమని హరిశ్చంద్ర, సిపిఎం మండల కార్యదర్శి మద్దెపురం రాజు, టిఆర్‌ఎస్ పార్టీ కో ఆప్షన్ నంబర్ ఎండి సర్పద్దిన్‌లు పాల్గొన్నారు.