తెలంగాణ

ఎర్రవల్లిలో కెసిఆర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, సెప్టెంబర్ 27: రాష్టమ్రుఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో మంగళవారం పర్యటించారు. ఈసందర్భంగా ఎర్రవల్లి-నర్సన్నపేట మధ్య కూడేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంతో పాటు ఎర్రకుంట, మైశిరెడ్డికుంట, లింగరాజ్‌కుంట, పాండురంగారిజర్వాయర్‌లను సిఎం పరిశీలించారు. ముందుగా సిఎం గ్రామంలో పర్యటిస్తారన్న సమాచారం మేరకు జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, గడా హన్మంతరావు రోడ్లు, డబుల్‌బెడురూంలను పరిశీలించారు. అయితే ఇళ్లను పరిశీలించకుండానే కేవలం చెరువులను మాత్రమే సిఎం పరిశీలించి తిరిగి పాంహౌస్‌కు వేళ్లారు.

కూడేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలను పరిశీలిస్తున్న సిఎం కెసిఆర్