తెలంగాణ
అడ్వకేట్ జనరల్ ప్రసాద్కు మాతృవియోగం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 12 January 2020
హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ మాతృమూర్తి ఈశ్వరమ్మ శనివారం ఉదయం కన్నుమూశారు. ఈశ్వరమ్మ మృతి పట్ల హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింఘ్ చౌహాన్, న్యాయమూర్తులు , న్యాయాధికారులు తీవ్ర దిగ్భ్రాంతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు.