తెలంగాణ

‘మైనార్టీల అభివృద్ధికి కట్టుబడిన కేంద్రం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: మైనార్టీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయంలో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, మైనార్టీ మోర్చ అధ్యక్షుడు హనీఫ్ అలీ, మైనార్టీ మోర్చ జాతీయ ఉపాధ్యక్షుడు లాయక్ అలీ తదితరులు పాల్గొన్నారు.