తెలంగాణ

ఆర్డీఎస్‌ను అడ్డుకుంటున్న ఎపి: టి.సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్) పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలంగాణ సర్కారు బుధవారం నాడు కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు పూర్తి చేసేందుకు కర్నాటక ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఎపికి అభ్యంతరాలు ఎందుకని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.