తెలంగాణ

తెరాస ప్లీనరీకి అనుమతి ఇవ్వొద్దు: కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసినందున ఖమ్మంలో తెరాస పార్టీ ప్లీనరీ నిర్వహణకు అనుమతి ఇవ్వరాదంటూ టి.కాంగ్రెస్ నాయకులు ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఉప ఎన్నిక ఖమ్మం జిల్లాలో ఉంటే ప్లీనరీకి అనుమతించడం సరికాదన్నారు. పోలింగ్‌లో బ్యాలెట్ పేపర్లు వాడాలని, ఇవిఎంలు వాడితే ప్రింటర్లు పెట్టాలని వారు కోరారు.