ఆంధ్రప్రదేశ్
చిట్టీల పేరుతో రూ.కోటికి మహిళ టోకరా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 22 March 2016
కడప: చిట్టీల పేరిట వసూలు చేసిన కోటి రూపాయల నగదుతో ప్రభావతి అనే మహిళ ఉడాయించిన సంఘటన రైల్వే కోడూరులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. అందరితోనూ నమ్మకంగా ఉంటూ ఆ మహిళ భారీగా డబ్బులు వసూలు చేసి, ఇపుడు ఆచూకీ లేకుండా పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభావతిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.