ఆంధ్రప్రదేశ్
తిరుమల శ్రీవారి పుష్కరణి మూసివేత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 18 March 2020

తిరుమల: తిరుమల శ్రీవారి పుష్కరణిని మూసివేశారు. నిత్యం వేలాదిమంది భక్తులు వచ్చే తిరుమలను ఏడు విభాగాలుగా చేసి ఆరోగ్య విభాగం అధికారులు నిత్యం రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్, అన్నదాన సత్రం, కల్యాణకట్టలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి పుష్కరణిని మూసివేసి భక్తుల కోసం ప్రత్యేకంగా స్నానపు గదులను ఏర్పాటుచేశామని తెలిపారు.