ఆంధ్రప్రదేశ్‌

టిడిపికి మచ్చ తీసుకురాను:లోకేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి:విభజన అనంతరం సమస్యల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని నెమ్మదిగా అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి పార్టీ శ్రేణులు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయని, తాను సీఎం కొడుకునే అయినప్పటికీ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని, అవినీతికి పాల్పడటం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అదే వైఎస్ హయాంలో ఆయన తనయుడు జగన్ ఏం చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు పట్టుదలతో పనిచేస్తున్నారని అన్నారు.