ఆంధ్రప్రదేశ్‌

పార్టీకోసం కొందరిని వదులుకుంటా:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు:ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం జరిగిన మినీ మహానాడు సందర్భంగా పార్టీకి చెందిన కరణం బలరాం, గొట్టిపాటి రవి వర్గాల మధ్య బహిరంగంగా జరిగిన ఘర్షణపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహ వ్యక్తం చేశారు. విభేదాలుంటే పార్టీలో చర్చించాలే తప్ప ఇలా బహిరంగ వేదికలపై రచ్చ చేయకూడదని అన్నారు. పార్టీకోసం అవసరమైతే కొందరిని వదులుకుంటానని హెచ్చరించారు. నిన్నటి సంఘటనపై చర్య తీసుకోవాల్సిందిగా క్రమశిక్షణ సంఘాన్ని ఆదేశించారు.