తెలంగాణ

23 నుంచి కరవుయాత్రలు: టి.టిడిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను ప్రత్యక్షంగా అధ్యయనం చేసేందుకు ఈనెల 23 నుంచి కరవుయాత్రలు చేపట్టాలని టి.టిడిపి నేతలు నిర్ణయించారు. ఇక్కడి ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలంలో పర్యటించి సంబంధిత జిల్లా కలెక్టర్లకు కరవుపై వినతిపత్రాలు సమర్పించాలని, ఈ నెల 29న దిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలుసుకోవాలని టి.టిడిపి నేతలు భావిస్తున్నారు. వచ్చే పార్లమెంటు సమావేశంలో కరవుపై తమ పార్టీ నేతలు ప్రస్తావిస్తారని వారు చెప్పారు.