ఆంధ్రప్రదేశ్‌

ట్రాక్టర్ ఢీకొని విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: గోకవరం మండలం కొత్తపల్లి వద్ద బుధవారం ఉదయం ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో బైక్ వెనుక కూర్చున్న వెంకటేశ్ అనే 12 ఏళ్ల విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. క్రిస్మస్ సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి గోకవరంలోని హాస్టల్‌కు వస్తుండగా ఇసుక ట్రాక్టర్ ఢీకొంది.