ఆంధ్రప్రదేశ్‌

అమ్మానాన్నలపై చిన్నారుల ఫిర్యాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తమను బడికి పంపడానికి బదులు పనుల్లోకి వెళ్లాలంటూ తల్లిదండ్రులు వేధిస్తున్నారని ఇద్దరు చిన్నారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో చిన్నారులైన సిద్ధు (13), రేష్మి (8) తమ తల్లిదండ్రులపైనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం కలిగించింది. బాగా చదువుకొనాలని ఆశ పడుతున్న వీరు బంధువుల సాయంతో పోలీసులను ఆశ్రయించారు.