తెలంగాణ
ఎస్సై ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 August 2016
మెదక్: కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని కుటుంబసభ్యులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కోరారు. రామకృష్ణారెడ్డి సూపైడ్ నోట్లో పేర్కొన్న వారిపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఎస్సై ఆత్మహత్యపై డీఐజీ అకున్ సబర్వాల్ కుకునూరుపల్లి పొలీసు స్టేషన్లోని సిబ్బందిని ప్రశ్నించారు. సిద్దిపేట రూరల్ సీఐ వెంకటయ్య, తొగుట సీఐ రామాంజనేయులు, కుకునూరుపల్లి పీఎస్కు చెందిన నలుగురు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బదిలీ చేశారు.