ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ విలీనంపై సీఎం జగన్ సమీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 26 June 2019
తాడేపల్లి:ఏపీలో ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఈరోజు సీఎం జగన్ సమీక్ష జరిపారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ విలీనానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు కూడా సీఎం జగన్ను కలిశారు. ఆర్టీసీ విలీన అధ్యయన కమిటీకి సీఎం మార్గనిర్దేశనం చేశారు. ఉద్యోగులకు అత్యుత్తమ బకాయిలు, సేకరించిన బ్యాంకు రుణాలు, ప్రస్తుత బాధ్యతలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.