ఆంధ్రప్రదేశ్‌

రోడ్డుప్రమాదంలో ఎనిమిది మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. పర్యాటకుల బస్సు లోయలోపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి - చింతూరు మధ్యలోని వాల్మీకి కొండ వద్ద పర్యాటకులతో వెళ్తున్న ప్రయివేటు బస్సు.. అదుపుతప్పి లోయలో పడిపోయింది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది.