ఆంధ్రప్రదేశ్‌

రిషితేశ్వరి కేసులో చార్జిషీటు దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు : ఏఎన్‌యూలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. ప్రిన్సిపాల్ బాబూరావును నాలుగో నిందితుడిగా చేర్చారు. దీంతో ప్రిన్సిపాల్‌ బాబూరావును పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే హనీషా, జైచరణ్, శ్రీనివాస్ అనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.